<no title>

ఆగ హైదరాబాద్, అక్టోబర్ 28: ఆర్టీసీ ఆర్టీసీ సమ్మెపై విచారణ: ప్రకారు కీలక వ్యాఖ్యలు పర్యా వరణ పరంగా మన అప్రమత్తతే కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని డిమాండ్ల పై చర్చ జరపాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్ల పై చర్చిద్దామంటే వినలేదనీ, చర్చలు జరపకుండానే కార్మిక నేతలు డిమాండ్లపై చర్చ జరగాలని, మొదట అటు ప్రజలు ఇబ్బంది పడతారని బయటకు వెళ్లిపోయారని తెలిపారు. దీనిపై 21డిమాండ్లపై చర్చ జరిగితే కార్మికుల్లో న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు కార్మిక హైకోర్టు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. కొంత ఆత్మసైర్యం కలుగుతుందని హైకోర్టు సంఘాల తరఫు న్యాయవాది ప్రకాశరెడ్డి విలీనం డిమాండకు పట్టుబట్టకుండా స్పష్టం చేసింది. వాదనలు వినిపిస్తూ.. చర్చల విషయంలో మిగతా డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా ఓవర్ నైట్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం హైకోర్టు ఆదేశాలను ఆర్టీసీ అధికారులు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు తప్పుగా అన్వయించుకున్నారని పేర్కొన్నారు. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టి మిగతా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విలీనం కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని వాటిపై చర్చించాలని కార్మిక సంఘాలకు డిమాండను పక్కనపెట్టి మిగతా వాటిపై ఆర్టీసీ అధికారులు అంటున్నారని, ఇతర సూచించింది. మొత్తం 45 డిమాండ్లలో చర్చ జరపాలని, లేకపోతే సమ్మె విషయంలో డిమాండ్లపై వారు చర్చించడం లేదని ఆ ఆర్టీసీ సంస్థ పై ఆర్థికభారం పడని ప్రతిష్టంభన కొనసాగి.. ఇటు కార్మికులు, పేర్కొన్నారు.